9172 వార్తలు




పుణె రియల్టర్ కేతన్ అగర్వాల్ మృతి కేసులో దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న చేతన్ చౌదరి స్నేహితుడు 22 ఏళ్ల రితేష్ హాంగేను పుణె రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. కేతన్ను హత్య చేసేందుకు ముందుగా రూపొందించిన ప్రణాళిక గురించి రితేష్కు తెలుసని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో సియా గోయల్, చేతన్ చౌదరి తర్వాత ఇది మూడో అరెస్ట్.

Senior BJP leaders from West Bengal, including Samik Bhattacharya, are opposed to taking NCPI on board for the Kolkata or Howrah municipal corporation elections, as it could create fresh confusion among grassroots-level workers



టమాటా రైతులకు మరోసారి కష్టాలు మొదలయ్యాయి. మార్కెట్లో ధరలు భారీగా పడిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. 25 కిలోల టమాటా బాక్స్ కేవలం రూ.30 నుంచి రూ.55కే అమ్ముడవుతోంది. అంటే.. రైతు చేతికి కిలోకు దక్కుతున్నది కేవలం రూ.2–3 మాత్రమే!

At the national convention of the Adivasi Adhikar Rashtriya Manch in New Delhi, a resolution was passed outlining a charter of demands on ST rights pertaining to resources, education, employment, and culture



Addressing cadre and party functionaries at the district-level general body meeting in Tiruvannamalai, he says they should be united in working with the ruling TVK in the upcoming elections to the local bodies for its own growth
District cooling is a centralised system that pipes cooling to buildings in a 3-km radius and is metered like power supply; if a community has a dense population within a small area, district cooling system is ideal, says Grundfos India




Talks take place a few days before the BRICS Summit, which Xi Jinping is expected to attend, and amid reports of tension in the Taksing area of Arunachal Pradesh; the meeting indicates an expansion of the military dialogue mechanism

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన CJP నిరసన సందర్భంగా ఓ విద్యార్థి కార్యకర్త తండ్రిపై దాడి చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ స్వతంత్ర భారద్వాజ్ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం కోర్టులో హాజరుపర్చగా, ఆయనను ఒక రోజు పోలీసు కస్టడీకి పంపింది. కేసులో SC/ST (Prevention of Atrocities) Act, క్రిమినల్ ఇంటిమిడేషన్ సెక్షన్లను చేర్చినట్లు పోలీసులు తెలిపారు.

మధ్యప్రదేశ్లోని అజ్నార్ నదిని నెలల తరబడి స్వయంగా శుభ్రం చేస్తూ సోషల్ మీడియాలో గుర్తింపు పొందిన 20 ఏళ్ల సురేంద్ర సింగ్ చౌదరి, ‘బిట్టూ తబాహీ’గా వైరల్ అయ్యారు. ఆయన చేసిన పర్యావరణ సేవను చూసిన డచ్ పర్యావరణవేత్త, The Ocean Cleanup వ్యవస్థాపకుడు, CEO బోయన్ స్లాట్.. తన సంస్థలో పనిచేయాలని బిట్టూను ఆహ్వానించారు.

ఎస్సెల్ గ్రూప్ అధినేత, జీ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్రపై కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) రూ.1,322 కోట్ల LIC Housing Finance రుణ వ్యవహారంలో కేసు నమోదు చేసింది. LIC Housing Finance ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ FIR నమోదైనట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. చంద్రతో పాటు మరో ముగ్గురిని కూడా కేసులో నిందితులుగా చేర్చినట్లు సమాచారం.
