తెలంగాణ · ఆంధ్రప్రదేశ్ · భారతదేశం · ప్రపంచ తెలుగు వార్తలు అన్నీ ఒకే చోట.



న్యూఢిల్లీ: యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 250వ స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశం తరఫున ప్రెసిడెంట్ ట్రంప్, అమెరికన్లకు తమ స్నేహబంధం ఆకాంక్షల సందేశం వెలువరించారు. భారత్ అమెరికాలు ప్రజాస్వామ్య నిబద్ధత గల దేశాలుగా ముందుకు సాగుతున్నాయి. చట్టపరమైన పాలనతో ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని, ఉమ్మడి విలువలు, సారూప్యత రెండు దేశాలను కలిపే సూత్రం అవుతోందని ప్రధాని పేర్కొన్నారు.ప్రపంచ శాంతి దిశలో భారత్ అమెరికా మధ్య స్నేహ బంధం ఓ అపరిమిత శక్తి అవుతుందని ఆకాంక్షించారు. ఇరుదేశాల బంధం కేవలం వ్యూహాత్మక భాగస్వామికమే కాకుండా అంతకు మించిన బంధం అని తెలిపారు. 140 కోట్ల మంది భారతీయుల పక్షాన తాము పంపించే సందేశం ఇరుదేశాల స్నేహ బంధానికి ప్రతీక అని వెల్లడించారు. 1776 జులై 4వ తేదీన గ్రేట్ బ్రిటన్ పాలనను తెంచుకుని అమెరికాలోని 14 కాలనీలు లేదా ప్రాంతాలు డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ పేరిట స్వాతంత్రం సిద్ధించుకున్నాయి. అప్పటినుంచి అమెరికా సంయుక్త రాష్ట్రాల ఉనికి సాగుతోంది.
తెలంగాణ రాష్ట్ర వార్తలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్తలు
భారతదేశం - జాతీయ స్థాయి
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 20 నుంచి ప్రారంభమై ఆగస్టు 13 వరకు కొనసాగనున్నాయి. కేంద్ర ప్రభుత్వ సిఫారసు మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు సభలను సమావేశపరచేందుకు ఆమోదం తెలిపారు. ఈ సత్రంలో పలు కీలక బిల్లులు, జాతీయ ప్రాధాన్య అంశాలపై చర్చలు జరిగే అవకాశం ఉంది.

“MeitY has ordered Instagram to disable all ads and content promoting and facilitating access to CSEAM,” the sources said, adding that the Ministry also demanded a detailed explanation within seven days
The Department of Justice was providing a limited explanation to a U.S. district court on why it was dropping charges levied in 2024 of bribery and securities fraud against Gautam Adani, Sagar Adani, and their associates.
ప్రపంచవ్యాప్తంగా


న్యూఢిల్లీ: యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 250వ స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశం తరఫున ప్రెసిడెంట్ ట్రంప్, అమెరికన్లకు తమ స్నేహబంధం ఆకాంక్షల సందేశం వెలువరించారు. భారత్ అమెరికాలు ప్రజాస్వామ్య నిబద్ధత గల దేశాలుగా ముందుకు సాగుతున్నాయి. చట్టపరమైన పాలనతో ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని, ఉమ్మడి విలువలు, సారూప్యత రెండు దేశాలను కలిపే సూత్రం అవుతోందని ప్రధాని పేర్కొన్నారు.ప్రపంచ శాంతి దిశలో భారత్ అమెరికా మధ్య స్నేహ బంధం ఓ అపరిమిత శక్తి అవుతుందని ఆకాంక్షించారు. ఇరుదేశాల బంధం కేవలం వ్యూహాత్మక భాగస్వామికమే కాకుండా అంతకు మించిన బంధం అని తెలిపారు. 140 కోట్ల మంది భారతీయుల పక్షాన తాము పంపించే సందేశం ఇరుదేశాల స్నేహ బంధానికి ప్రతీక అని వెల్లడించారు. 1776 జులై 4వ తేదీన గ్రేట్ బ్రిటన్ పాలనను తెంచుకుని అమెరికాలోని 14 కాలనీలు లేదా ప్రాంతాలు డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ పేరిట స్వాతంత్రం సిద్ధించుకున్నాయి. అప్పటినుంచి అమెరికా సంయుక్త రాష్ట్రాల ఉనికి సాగుతోంది.

రాజకీయ విశ్లేషణ
వ్యాపార, ఆర్థిక వార్తలు

Despite the southwest monsoon arriving in Delhi on 2 July, the city is still awaiting significant relief from the heat. The IMD has forecast moderate to heavy rainfall, thunderstorms, lightning, and gusty winds, with rainfall activity expected to intensify across Delhi in the coming week

Alexander Hamilton's powerful assertion claims that human rights are inherent and universal, inscribed by divinity, independent of human authority or documentation. This radical notion rejects the idea that rights exist only through legal recognition.
India's real estate market is seeing a K-shaped recovery, with major developers outperforming smaller ones. Leading companies are gaining market share due to strong finances and execution, while new project launches are consolidating among well-capitalised players.
ఆరోగ్యం, మెడికల్
Singh said metabolic disorders were among India's major emerging public health challenges and stressed the need to focus on paediatric obesity and metabolic diseases, saying prevention must begin early in life.
వయనాడ్ జిల్లాలో వైద్య సేవలను బలోపేతం చేయడానికి కేరళ ప్రభుత్వం ప్రత్యేక ఆరోగ్య ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్రణాళికలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు, ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధి, వైద్య సిబ్బంది పెంపు, అత్యవసర వైద్య సేవల బలోపేతం వంటి అంశాలు ఉన్నాయి. ప్రాంతీయంగా ఉన్న ఆరోగ్య సేవల లోటును తీర్చడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.
టెక్నాలజీ ట్రెండ్లు

యాపిల్కు చెందిన MacBook Air M5, MacBook Neo ల్యాప్టాప్లు మరోసారి తమ ప్రారంభ (లాంచ్) ధరలకు అందుబాటులోకి వచ్చాయి. పరిమిత కాలం పాటు కొనసాగనున్న ఈ ఆఫర్లతో కొత్త మ్యాక్బుక్ కొనుగోలు చేయాలనుకునే వారికి మంచి అవకాశం లభించింది.
