Andhra: పెట్రోల్ బంకుల ముందు నో స్టాక్ బోర్డులు.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..

ఆల్ ఆఫ్ సడెన్గా ఏపీలోని పెట్రోల్ బంకు యజమానులు నో స్టాక్ బోర్డ్ పెట్టేశారు. కొన్నిచోట్ల 500 రూపాయల పెట్రోలే కొడుతామంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడటం వాహనదారులను టెన్షన్ పెడుతోంది. మరోవైపు పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. బంక్ యజమానులతో చర్చలు జరపాలని అధికారులను ఆదేశించారు. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామన్నారు ముఖ్యమంత్రి.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
సోనియా గాంధీకి ఇష్టమైన జామ్.. రాహుల్ స్పెషల్గా చేసిన సూపర్ రెసిపీ ఇదిగో.. చాలా సింపుల్..

తాజా వార్తలు
తాళపత్ర గ్రంధాలు ఎలా ఉంటాయో తెలుసా..? తాళపత్ర గ్రంథాల పరిరక్షణకు కేంద్రం చర్యలు

తాజా వార్తలు
Tollywood : యూట్యూబ్ వదిలి సినిమాల కోసం ట్రై చేసి పొరపాటు చేశా.. ఆ ఒక్క సిరీస్ నా జీవితాన్ని మార్చేసింది.. టాలీవుడ్ నటుడు..
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి










