వెంకన్న స్వామికి బంగారు పూతరేకులు సమర్పించిన భక్తుడు!

అక్షయ తృతీయ పర్వదినం పురస్కరించుకొని కోనసీమ తిరుమల వాడపల్లి చందన స్వరూపుడైన వెంకటేశ్వర స్వామివారికి స్వర్ణ పూతరేకులను ఒక భక్తుడు అందజేశారు. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో 24 క్యారెట్ల బంగారంతో తయారు చేసిన (ఇడబుల్ గోల్డ్ ) పూతరేకులను స్వామివారికి సమర్పించడం ఇదే తొలిసారి కావడం విశేషంగా నిలిచింది.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
Buttermilk: ఎండాకాలంలో రోజూ మజ్జిగ తాగితే ఏమవుతుందో తెలుసా..? మీరు తెలుసుకోవాల్సిన నిజాలివే..
8 నిమిషాల క్రితం
తాజా వార్తలు
Actor : 68 ఏళ్ల వయసులో 7వ తరగతి పరీక్ష రాసిన కమెడియన్.. నేషనల్ అవార్డ్ గెలిచిన ఈ నటుడి గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు..
9 నిమిషాల క్రితం
తాజా వార్తలు
ఏముంది రా మామ.. అస్సలు శ్రమలేకుండానే హ్యాండ్పంప్లోంచి బిందేల కొద్దీ నీళ్లు..ఈ ట్రిక్ చూస్తే షాక్ అవుతారు!
19 నిమిషాల క్రితంవ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి