రాష్ట్రంలో భానుడు ప్రచండంగా మారాడు. రోహిణి కార్తె రాకముందే నిప్పులు కురిపిస్తున్నాడు. నిత్యం ఉదయం 9 గంటలు దాటిటే జనాలు బయటకు రావాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. దాదాను అన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. మంగళవారం (ఏప్రిల్ 28 ) రాష్ట్రవ్యాప్తంగా నమోదైన ఉష్ణోగ్రతలు గత పదేళ్ల రికార్డులను