హైదరాబాద్‌లోని వాహనదారులకు నరగ ట్రాఫిక్ పోలీసులు కీలక హెచ్చరికలు జారీ చేశారు. నగరంలోని మెహదీపట్నం బస్‌స్టాప్ వద్ద ఏర్పాటు చేస్తున్న స్కైవార్ నిర్మాణ పనుల నేపథ్యంలో రెండ్రోజుల పాటు అర్థరాత్రి నుంచి ఉదయం 6గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని, వాహనదారులకు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని తెలిపారు.