IPL Ticket Scam : ఐపీఎల్ టికెట్ల కోసం హైకోర్టు జడ్జిలమని ఫోన్ కాల్స్.. ముగ్గురు నిందితుల అరెస్టు

IPL Ticket Scam : ఐపీఎల్ టికెట్ల కోసం పీఎంఓ, గవర్నర్ పేర్లతో నకిలీ లేఖలు సృష్టించి మోసాలకు పాల్పడుతున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ స్కామ్ లో కందుకూరుకు చెందిన అశోక్ ప్రధాన నిందితుడిగా పోలీసులు పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి













