IPL Ticket Scam : ఐపీఎల్ టికెట్ల కోసం పీఎంఓ, గవర్నర్ పేర్లతో నకిలీ లేఖలు సృష్టించి మోసాలకు పాల్పడుతున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ స్కామ్ లో కందుకూరుకు చెందిన అశోక్ ప్రధాన నిందితుడిగా పోలీసులు పేర్కొన్నారు.