ఒక ప్రముఖ కళ్యాణ మండపంలో జరిగిన పెళ్లి వేడుకలో దొంగలు పడి భారీ మొత్తంలో బంగారం, వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. కళ్యాణ మండపంలో పెళ్లి పనులు, వేడుకలు జరుగుతుండగా, అందరూ బిజీగా ఉండటాన్ని దొంగ ఆసరాగా చేసుకున్నాడు. వరుడి కుటుంబానికి చెందిన గదిలోకి ప్రవేశించి, అక్కడ ఉంచిన విలువైన బంగారు ఆభరణాలు, వెండి వస్తువులను అపహరించాడు. విజయనగర జిల్లా (కర్ణాటక) హోస్పేటలో జరిగిన ఈ భారీ చోరీ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..