కళ్యాణ మండపంలో కన్నం వేశాడు.. పెళ్లి జరుగుతుండగానే నగలు చోరీ.. సీసీటీవీలో సీన్ టూ సీన్..!

ఒక ప్రముఖ కళ్యాణ మండపంలో జరిగిన పెళ్లి వేడుకలో దొంగలు పడి భారీ మొత్తంలో బంగారం, వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. కళ్యాణ మండపంలో పెళ్లి పనులు, వేడుకలు జరుగుతుండగా, అందరూ బిజీగా ఉండటాన్ని దొంగ ఆసరాగా చేసుకున్నాడు. వరుడి కుటుంబానికి చెందిన గదిలోకి ప్రవేశించి, అక్కడ ఉంచిన విలువైన బంగారు ఆభరణాలు, వెండి వస్తువులను అపహరించాడు. విజయనగర జిల్లా (కర్ణాటక) హోస్పేటలో జరిగిన ఈ భారీ చోరీ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
RBI కొత్త ప్రతిపాదన.. లోన్ డబ్బులు కట్టకపోతే మీ ఆస్తి బ్యాంక్ వశం.. జాగ్రత్త..!

తాజా వార్తలు
RRC Railway Jobs 2026: పదో తరగతి అర్హతతో రైల్వేలో 1644 ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక

తాజా వార్తలు
UGC NET Notification 2026: యూజీసీ నెట్ నోటిఫికేషన్.. అప్లికేషన్కి చివరి తేదీ ఇదే! పరీక్షలు ఎప్పుడంటే..?
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి











