పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలంలో గురువుపై శిష్యుడు చేసిన ఘాతుకం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. క్రమశిక్షణ నేర్పినందుకే కక్ష పెంచుకున్న ఓ పూర్వ విద్యార్థి, కన్న తండ్రిలాంటి గురువుపై ప్రాణాంతక దాడికి ఒడిగట్టాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.