మండు వేసవిలో ఇదేం పని సామీ.. అలా ఎలా చేయాలి అనిపించిందిరా

అల్లూరి జిల్లా చింతపల్లి మండలం లంబసింగిలో భూ వివాదాల కారణంగా గ్రామ తాగునీటి బోరుకు కొందరు తాళం వేయడంతో గ్రామస్తులు తీవ్ర నీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. మండుటెండలో తాగునీరు లేక అల్లాడుతున్నారు. పంచాయతీ అధికారులు తాళాలు తీసినా, మళ్ళీ వేస్తున్నారు. సామాన్యుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
పాదాల్లో వచ్చే ఈ మార్పులకు అర్థం ఏంటో తెలుసా ??
1 గంట క్రితం
తాజా వార్తలు
Aarthi Agarwal: ఆర్తి అగర్వాల్ ఎక్స్ప్రెషన్స్ బాలేదన్నారు.. అయినా తనే కావాలన్నాను.. ఆ సినిమా ఇప్పటికీ ట్రెండింగ్.. డైరెక్టర్ విజయ్ భాస్కర్..
1 గంట క్రితం
తాజా వార్తలు
రైతు పొలంలో తిరుగుతుండగా బిక్కుబిక్కుమంటూ కనిపించింది.. దీని గురించి తెలుసా..?
1 గంట క్రితంవ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి









