మోదీ సర్కార్ కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్గా ఆర్థికవేత్త అశోక్ లాహిరి..!

కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ ఆర్థికవేత్త అశోక్ కుమార్ లాహిరిని నీతి ఆయోగ్ తదుపరి వైస్-ఛైర్మన్గా నియమించారు. నీతి ఆయోగ్ ప్రస్తుత వైస్-ఛైర్మన్ సుమన్ బేరి స్థానంలో లాహిరి బాధ్యతలు స్వీకరిస్తారు. సుమన్ బేరి మే 2022లో ఈ పదవిని చేపట్టారు. కేబినెట్ మంత్రితో సమానమైన హోదాను కలిగి ఉన్నారు.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
Sathi Leelavathi: రిలీజ్కు రెడీ ఆయన మెగాకోడలి కొత్త సినిమా.. సతీ లీలావతి వచ్చేది ఎప్పుడంటే
31 నిమిషాల క్రితం
తాజా వార్తలు
SIP Calculator: కోటీశ్వరులు కావాలా? నెలకు ఎంత ఇన్వెస్ట్ చేయాలి? మ్యూచువల్ ఫండ్స్ మ్యాజిక్ ఫార్ములా ఇదే!
32 నిమిషాల క్రితం
తాజా వార్తలు
జస్ట్ 5 మినెస్ట్.. పచ్చి మామిడికాయలతో ఇలా రైతా చేసుకుని తింటే.. ముద్ద ముద్దకు ఆహా అనాల్సిందే!
38 నిమిషాల క్రితంవ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి