నేపాల్ ఎయిర్లైన్స్ పిల్ల చేష్టలు.. భారత్ మ్యాప్ తారుమారు.. తప్పు ఒప్పుకున్న సంస్థ..!

నేపాల్ ఎయిర్లైన్స్ ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక వివాదాస్పద నెట్వర్క్ మ్యాప్ భారత్-నేపాల్ మధ్య చిచ్చు రేపింది. ఈ మ్యాప్లో భారత భూభాగాలైన జమ్మూ-కాశ్మీర్, లడఖ్లను పాకిస్థాన్లో భాగంగా చూపించడం తీవ్ర దుమారానికి దారితీసింది. భారతీయుల నుండి వెల్లువెత్తిన ఆగ్రహం, సోషల్ మీడియా నిరసనల నేపథ్యంలో ఎయిర్లైన్ యాజమాన్యం దిగివచ్చి బహిరంగ క్షమాపణలు చెప్పింది.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
దట్ ఈజ్ మెగాస్టార్..!! రెండేళ్ల పాటు ఒకటే డ్రస్.. చిన్న కార్ షాట్లో 120 టెక్స్
28 నిమిషాల క్రితం
తాజా వార్తలు
AC అతిగా వాడితే పేలిపోయే ప్రమాదం ఉందా? నిపుణులు ఏం చెబుతున్నారంటే?
31 నిమిషాల క్రితం
తాజా వార్తలు
మధ్యప్రదేశ్ లీగ్ వేలంలో శిఖర్ ధావన్, మహానార్యమాన్ సందడి.. క్రికెట్ ఆడుతూ..!
32 నిమిషాల క్రితంవ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి








