Revanth Reddy: రెండో విడత రైతు భరోసా నిధులు విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి లైవ్ వీడియో

సీఎం రేవంత్ రెడ్డి.. భూపాలపల్లి జిల్లాలో పర్యటిస్తున్నారు. కాళేశ్వరం చేరుకున్నారు సీఎం రేవంత్.. ముందుగా కాళేశ్వర ముక్తేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అక్కడ్నుంచి మేడిగడ్డకు చేరుకుని మేడిగడ్డ బ్యారేజ్ని పరిశీలించారు. అక్కడే ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించి.. ప్రాజెక్ట్ మరమ్మత్తు పనులపై చర్చించారు. ఆ తరువాత కాటారం మండలం నస్తూర్పల్లి వేదికగా రెండో విడత రైతు భరోసా నిధులు విడుదల చేస్తారు సీఎం రేవంత్.. ఈ సందర్భంగా అక్కడ జరిగే బహిరంగ సభలో మాట్లాడనున్నారు.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
రక్తహీనతకు చెక్ పెట్టే పాతకాలపు వంటకం గుడాన్నం.. ఇది తింటే ఇమ్యూనిటీ పవర్ పెరగడం పక్కా..
3 గంటల క్రితం
తాజా వార్తలు
Andhra Pradesh: ఏపీలో మరో ఎయిర్పోర్ట్.. త్వరలోనే పనులు ప్రారంభం.. ఎక్కడంటే..?
3 గంటల క్రితం
తాజా వార్తలు
Tirumala: శ్రీవారి భక్తుల జేబుకు చిల్లు.. ఢిల్లీ కంటే తిరుపతికే ఎక్కువ ఛార్జీలు.. ఈ లెక్కలు తెలిస్తే నోరెళ్లబెడతారు..
3 గంటల క్రితంవ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి