సూర్యకి గుండుగీయించి ఊరేగిస్తాం.. దర్గా చిన్న పహిల్వాన్ వార్నింగ్

హైదరాబాద్లో ‘గోల్డ్ మ్యాన్’ల మధ్య తీవ్ర వివాదం చెలరేగింది. దర్గా చిన్న పహిల్వాన్, సూర్య భాయ్పై నకిలీ బంగారు ఆభరణాలు ధరించి నిజమైన గోల్డ్ మ్యాన్ల ప్రతిష్టను దెబ్బతీస్తున్నాడని మండిపడ్డారు. '1 గ్రాము బంగారు పూత' వ్యవహారం బయటపడటంతో, సూర్య అసత్య ఆరోపణలు చేస్తున్నాడని పహిల్వాన్ ఆరోపించారు. ఈ మాటల యుద్ధం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
Virat Kohli: ఒకే ఒక్కడు.. ఐపీఎల్ చరిత్రలో కోహ్లీ సరికొత్త రికార్డు..
30 నిమిషాల క్రితం
తాజా వార్తలు
1989లో జరిగిన అద్భుతం.. టాలీవుడ్ చరిత్రలో చెరిగిపోని సువర్ణాధ్యాయం..
44 నిమిషాల క్రితం
తాజా వార్తలు
Andhra Pradesh: ఏపీ మహిళలకు భారీ గుడ్ న్యూస్.. అంగన్వాడీ కేంద్రాల్లో 5 వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్
44 నిమిషాల క్రితంవ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి








