తెలంగాణ ప్రభుత్వం షాకింగ్ డెసిషన్ తీసుకుంది. ప్రభుత్వ రైతు బజార్లు, మార్కెట్లలో ప్లాస్టిక్ పూల విక్రయలపై నిషేధం విధించింది. ఈ మేరకు నేటి నుంచి బ్యాన్ విధించింది. ఈ మేరకు మార్కెటింగ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీని పట్ల పూల వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.