Telangana: తెలంగాణలో ప్లాస్టిక్ పూల అమ్మకాలు బ్యాన్.. ప్రభుత్వం సంచలన నిర్ణయం
రచన: TodayTelugu Desk1 నిమిషాల చదువు2 చూపులు

తెలంగాణ ప్రభుత్వం షాకింగ్ డెసిషన్ తీసుకుంది. ప్రభుత్వ రైతు బజార్లు, మార్కెట్లలో ప్లాస్టిక్ పూల విక్రయలపై నిషేధం విధించింది. ఈ మేరకు నేటి నుంచి బ్యాన్ విధించింది. ఈ మేరకు మార్కెటింగ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీని పట్ల పూల వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి














