తమిళ నాడు అసెంబ్లీ ఎన్నికల వేళ త్రిష పేరు మారుమ్రోగింది. నిన్న ( మే 4న )సామాన్య భక్తురాలిలా సుప్రభాత సేవలో పాల్గొన్న త్రిష, శ్రీవారి ఆశీస్సులు పొందిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా చెన్నైకి పయనమయ్యారు. తిరుమల నుండి నేరుగా విజయ్ నివాసానికి చేరుకున్న ఆమె అక్కడ జరుగుతున్న సంబరాల్లో పాలుపంచుకున్నారు.