పదో తరగతి పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 29వ తేదీన విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పరీక్షల్లో మొత్తం 5,26,166 మంది విద్యార్ధులు పరీక్షలు రాయగా.. ఇందులో 4,91,774 లక్షల మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 5,538 మంది విద్యార్ధులు ఈ పరీక్షల్లో తప్పారు. ఫెయిల్‌ అయిన విద్యార్ధులతోపాటు స్కోర్ పెంచుకోవాలనుకునే విద్యార్ధుల కోసం బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్..