Weather Update: సెగలు పుట్టిస్తున్న సూర్యుడు.. అల్లాడిపోతున్న తెలుగు రాష్ట్రాల జనం

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో ఎండలు దంచికొడుతున్నాయి. ఆదిలాబాద్లో 45.3°C నమోదవ్వగా, పలుచోట్ల 41°C దాటింది. వడదెబ్బకు ముగ్గురు మరణించారు. IMD మరింత ఉష్ణోగ్రతలు పెరగవచ్చని హెచ్చరించింది. 11-4 గంటల మధ్య బయటకెళ్లొద్దని, ద్రవాలు అధికంగా తీసుకోవాలని, తేలికపాటి ఆహారం తినాలని అధికారులు సూచించారు. ఏప్రిల్ 29 నుండి వర్ష సూచన ఉపశమనం కలిగించవచ్చు.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
RBI కొత్త ప్రతిపాదన.. లోన్ డబ్బులు కట్టకపోతే మీ ఆస్తి బ్యాంక్ వశం.. జాగ్రత్త..!

తాజా వార్తలు
RRC Railway Jobs 2026: పదో తరగతి అర్హతతో రైల్వేలో 1644 ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక

తాజా వార్తలు
UGC NET Notification 2026: యూజీసీ నెట్ నోటిఫికేషన్.. అప్లికేషన్కి చివరి తేదీ ఇదే! పరీక్షలు ఎప్పుడంటే..?
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి












