బాధిత కుటుంబాలకు అండగా ఉంటాంచట్ట ప్రకారం పరిహారంతోపాటు కంపెనీ నుంచి సహాయం : కార్మిక శాఖ మంత్రి వివేక్ఆస్పత్రిలో కార్మికులకు పరామర్శమృతుల కుటుంబాలకు రూ.25లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన కంపెనీనవతెలంగాణ-శంకర్పల్లిరంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం మహాలింగాపురం గ్రామ పరిధిలోని సిమెంట్ బ్రిక్స్ కంపెనీలో క్రేన్ కూలడంతో ఐదుగురు కార్మికులు మృతిచెందడం బాధాకరమని కార్మిక శాఖ మంత్రి వివేక్ అన్నారు. మరో పది మంది గాయపడ్డారన్నారు. స్థానిక ఆస్పత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మిగతా కార్మికులను మంగళవారం చేవెళ్ల […]
The post కూలీల మృతి బాధాకరం appeared first on Navatelangana.












