హక్కులు ఇచ్చేవి కావు-పోరాడి సాధించాల్సిందేనని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు రంగారెడ్డి అన్నారు. మేడే సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలో మహా ప్రదర్శన నిర్వహించారు. ప్రదర్శనలో ముందు భాగాన రంగారెడ్డి, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి, జిల్లా కార్యదర్శి సలీం తదితరులు పాల్గొన్నారు. ప్రదర్శన ముందుభాగంలో ఎర్ర చీరలు కట్టుకున్న మహిళలు కోలాటాలు వేసుకుంటూ అత్యంత ఉత్సాహంగా ప్రదర్శన చేశారు. ప్రదర్శన స్థానిక సీఐటీయూ కార్యాలయం నుండి సాగర్‌ ప్రధాని మీద కూడా రౌండ్‌ వద్దకు చేరుకుంది. […]

The post మిర్యాలగూడలో కార్మికుల మహా ప్రదర్శన appeared first on Navatelangana.