నడిసముద్రంలో టైం బాంబ్..భారత నేవీ మైండ్ బ్లోయింగ్ ఆపరేషన్!
By TodayTelugu Desk1 min read2 views

ఓమన్ తీరానికి సమీపంలో క్షిపణి దాడికి గురైన ‘ఎమ్టీ ఒలింపిక్ లైఫ్’ ముడి చమురు ట్యాంకర్పై భారత నావికాదళం సాహసోపేత ఆపరేషన్ నిర్వహించింది. లక్షలాది లీటర్ల చమురుతో ఉన్న ట్యాంక్లో చిక్కుకున్న లైవ్ వార్హెడ్ను నిపుణుల బృందం సురక్షితంగా నిర్వీర్యం చేసి భారీ సముద్ర విపత్తును తప్పించింది. ఈ ఘటన నేవీ ప్రతిభను ప్రపంచానికి మరోసారి చాటిచెప్పింది.
Related News
Comments
Login to leave a comment











