
5248 articles


నేషనల్ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నీ: వినేశ్ను అడ్డుకున్న డబ్ల్యూఎఫ్ఐ









హైదరాబాద్: జూబ్లీహిల్స్ సెక్స్ ట్రాప్ కేసులో మరో పోక్సో కేసు నమోదైంది. ప్రధాన నిందితుడు అర్జున్ స్నేహితుడు జితిన్(22)పై మైనర్ బాలిక ఫిర్యాదు చేసింది. తనని లైంగికంగా వాడుకోవడంతో పాటు సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేయడంతో బ్లాక్ మెయిల్ చేసి తన దగ్గర డబ్బులు గుంజాడని ఫిర్యాదులో పేర్కొంది. జూబ్లీహిల్స్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. రిచ్ కిడ్స్ సెక్స్ ట్రాప్ కేసులో బాధితుల సంఖ్య ఐదుకు చేరింది. ఈ కేసులో ఇప్పటికే 8 మందిపై కేసులు నమోదయ్యాయి.

పంజాగుట్ట: హైదరాబాద్ లోని పంజాగుట్టలో పట్టపగలే రూ. 15 లక్షల బ్యాగు చోరీకి గురైంది. అఫ్షద్ అనే వ్యక్తి పదిహేను లక్షల రూపాయలు డిపాజిట్ చేయడానికి పంజాగుట్టలోని బ్యాంకు కు వచ్చాడు. పంజగుట్ట ఫ్లై ఓవర్ వద్ద గణేష్ స్టాంప్స్ అండ్ కో వద్ద బ్యాగును కుర్చీలో పెట్టి అఫ్షద్ కూర్చున్నాడు. చూస్తుండగానే రూ.15 లక్షల బ్యాగ్ ను దుండగులు ఎత్తుకెళ్లారు. వెంటనే అప్షద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.











హైదరాబాద్: ఐపిఎల్లో ప్రథమార్థంలో వరసగా ఆరు మ్యాచ్లో గెలిచి పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో తొలి స్థానంలో ఉంది. ద్వితీయ ఆర్థంలో వరసగా నాలుగు మ్యాచ్లలో ఓటమి చవిచూసి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలోకి పడిపోయింది. ఇప్పుడు ప్లే ఆఫ్స్కు చేరుకోవడం కష్టం మారింది. మిగిలిన మూడు మ్యాచ్ లలో గెలిస్తేనే పంజాబ్ ప్లేఆఫ్స్ కు చేరుతుంది. ఢిల్లీలో జరిగిన మ్యాచ్లో పంజాబ్ ఓడిపోయింది. పంజాబ్పై ఢిల్లీ మూడు వికెట్ల తేడాతో గెలిచింది. పంజాబ్ తొలుత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 19 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోఏయి 216 పరుగులు చేసి విజయం సాధించింది. ఈ సందర్భంగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మీడియాతో మాట్లాడారు. ఈ వికెట్ 210 పరుగులు చేయడం అనేది పెద్ద టార్గెట్ అని చెప్పుకొచ్చాడు. బౌన్స్లో మార్పుతో పాటు సీమ్ అవుతుండడంతో తాము 30 పరుగులు ఎక్కువ చేశామని అనిపించిందన్నాడు. పిచ్ సీమర్లకు బాగా అనుకూలించడంతో పేసర్లతోనే బౌలింగ్ చేయించానని, దీంతో చాహల్ పక్కన పెట్టానని శ్రేయస్ వివరించారు. పేస్ బౌలింగ్లో వికెట్ల రాకపోవడంతో కెప్టెన్ గా తాను విఫలమయ్యాయని తెలియజేశాడు. డెత్ ఓవర్లలో