🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTTTodayTelugu
Advertisement
Sponsored by simplysouth
TodayTelangana

Telangana

5258 articles

కేంద్ర, రాష్ట్ర మంత్రివర్గ సమావేశాలు.. ఎందుకు పారదర్శకంగా లేవు?
Older
తాగకున్నా తాగినట్టు!...మంచిర్యాల ఆర్టీసీ డిపోలో బ్రీత్ అన లైజర్ మాయ
Older
పారదర్శకంగా ట్రాన్స్ఫర్ల ప్రక్రియ..హాస్పిటల్స్ లో సుదీర్ఘంగా పనిచేస్తున్న వారికి ప్రయారిటీ ఇస్తం : మంత్రి దామోదర రాజనర్సింహ
Older
వరంగల్ మడికొండ డంప్ యార్డులో చెత్త నుంచి గ్యాస్.. సక్సెస్ అయితే ఆ గ్రామాల కష్టాలు తీరినట్లే..
Older
రెండు బైకులు ఢీకొని ఒకరి మృతి.. సిద్దిపేట జిల్లాలో ఘటన
Older
వైద్యం వికటించి యువకుడు మృతి.. బంధువుల ఆందోళన.. సూర్యాపేట ప్రైవేట్ ఆస్పత్రిలో ఘటన
Older
బండి సంజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి : బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీడర్లు
Older
రైల్వే స్టేషన్లలో భద్రతను కట్టుదిట్టం చేయాలి..అధికారులకు జీఎం శ్రీవాస్తవ ఆదేశం
Older
మా ప్లానింగే కొంపముంచింది: శ్రేయస్
Older
Telangana

మా ప్లానింగే కొంపముంచింది: శ్రేయస్

హైదరాబాద్: ఐపిఎల్‌లో ప్రథమార్థంలో వరసగా ఆరు మ్యాచ్‌లో గెలిచి పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో తొలి స్థానంలో ఉంది. ద్వితీయ ఆర్థంలో వరసగా నాలుగు మ్యాచ్‌లలో ఓటమి చవిచూసి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలోకి పడిపోయింది. ఇప్పుడు ప్లే ఆఫ్స్‌కు చేరుకోవడం కష్టం మారింది. మిగిలిన మూడు మ్యాచ్ లలో గెలిస్తేనే పంజాబ్ ప్లేఆఫ్స్ కు చేరుతుంది. ఢిల్లీలో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ ఓడిపోయింది. పంజాబ్‌పై ఢిల్లీ మూడు వికెట్ల తేడాతో గెలిచింది. పంజాబ్ తొలుత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 19 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోఏయి 216 పరుగులు చేసి విజయం సాధించింది. ఈ సందర్భంగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మీడియాతో మాట్లాడారు. ఈ వికెట్ 210 పరుగులు చేయడం అనేది పెద్ద టార్గెట్ అని చెప్పుకొచ్చాడు. బౌన్స్‌లో మార్పుతో పాటు సీమ్ అవుతుండడంతో తాము 30 పరుగులు ఎక్కువ చేశామని అనిపించిందన్నాడు. పిచ్ సీమర్లకు బాగా అనుకూలించడంతో పేసర్లతోనే బౌలింగ్ చేయించానని, దీంతో చాహల్ పక్కన పెట్టానని శ్రేయస్ వివరించారు. పేస్ బౌలింగ్‌లో వికెట్ల రాకపోవడంతో కెప్టెన్ గా తాను విఫలమయ్యాయని తెలియజేశాడు. డెత్ ఓవర్లలో

తండ్రితో గొడవ... పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకున్న కుమారుడు
Older
Telangana

తండ్రితో గొడవ... పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకున్న కుమారుడు

రంగారెడ్డి: తండ్రితో కుమారుడు గొడవ పడడంతో తండ్రి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తండ్రి కనిపించకపోవడంతో కుటుంబం సభ్యులు అతడిని మందలించడంతో కుమారుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన రంగారెడ్డి జిల్లా మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... కేశంపేట మండలం కేంద్రంలో రవి అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నాడు. రవికి నాని(25) అనే కుమారుడు ఉన్నాడు. 17 రోజుల క్రితం తండ్రితో రవి గొడవ పడ్డాడు. దీంతో తండ్రి ఇంటి నుంచి వెళ్లిపోవడంతో అతడి కోసం వెతికారు. తండ్రి ఎక్కడా కనిపించకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తండ్రితో గొడవ పడినందుకు కుమారుడిని కుటుంబ సభ్యులు మందలించారు. తండ్రి ఆచూకీ లేకపోవడంతో తీవ్ర మనోవేధనకు కుమారుడు గురయ్యాడు. ఆదివారం బడంగ్‌పేట్ ప్రధాన రహదారి పక్కనే ఉన్న వైన్ షాప్ వెనకాల నిర్మానుష్య ప్రాంతంలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని నాని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహం నానిదిగా గుర్తించారు.

జగద్గిరిగుట్ట పరిధిలోని వాటర్ హీటర్ స్విచ్చాఫ్ చేయకుండా..కుర్చీపై పెట్టిన మహిళ
Older
కొత్త యాపట్ల పరిసరాల్లో పులి సంచారం.. చిగురుతిప్పలో మేకను ఎత్తుకెళ్లిన టైగర్
Older
వానాకాలం యూరియా కొరత రావొద్దు.. 3.50 లక్షల టన్నుల బఫర్ స్టాక్ సిద్ధం చేయాలి: మంత్రి తుమ్మల
Older
రైతులకు తిప్పలు రానీయొద్దు..నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు
Older
చిల కలగూడలో  ప్రేమించినందుకు కుటుంబమంతా కలిసి చంపిన్రు
Older
డాక్టర్ నమ్రతకు సుప్రీంకోర్టులో చుక్కెదురు
Older
ఆల్విన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  కాలనీ టు మియాపూర్.. హైదరాబాద్ సిటీలో మరో కొత్త ఫ్లైఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
Older
పోలవరం ఎత్తు పెంచొద్దు.. డిమార్కేషన్ జరిగే దాకా ఆపండి.. పోలవరం ప్రాజెక్టు అథారిటీకి తెలంగాణ సర్కారు విజ్ఞప్తి
Older
జెన్‌‌‌‌‌‌‌‌ కోలో నియామకాలపై నివేదికివ్వండి..సంస్థ సీఎండీకి బీసీ కమిషన్ ఆదేశం
Older
శంషాబాద్ లో  మళ్లీ ఏసీబీ దాడులు
Older
గుంటూరు జిల్లాలో కాల్పులు…
Older
గల్లీ లీడర్లకు ఎమ్మెల్యేని విమర్శించే స్థాయి లేదు:  ఆయుబ్ పాషా
Older
Telangana

గల్లీ లీడర్లకు ఎమ్మెల్యేని విమర్శించే స్థాయి లేదు: ఆయుబ్ పాషా

ఊర్కొండ కాంగ్రెస్ నాయకుల ధ్వజంభూకబ్జాలకు బీఆర్ఎస్ నాయకులు అడ్డాగా మారారువిజయ డైరీ అక్రమాలను బయటపెడతాం.. జాగ్రత్త బిడ్డ!కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు ఆయుబ్ పాషాసర్పంచుల సంఘం అధ్యక్షుడు జరుపులావత్ రమేష్ నాయక్మన తెలంగాణ/ఊర్కొండ: జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న బిఆర్ఎస్ నాయకులకు ఊర్కొండ మండల కాంగ్రెస్ నాయకులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. బురదలో రాయి వేస్తే అది మీ మీదనే పడుతుంది.. ఎమ్మెల్యేని విమర్శించే ముందు మీ గతాన్ని, మీ స్థాయిని ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి" అని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు ఎండి. ఆయూబ్ పాషా, మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు జె రమేష్ నాయక్ మండిపడ్డారు.సోమవారం ఊర్కొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు బిఆర్ఎస్ పదేళ్ల వైఫల్యాలను, అక్రమాలను ఏకరువు పెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూకబ్జాల పర్వం - బీఆర్ఎస్ ఘనకార్యంగత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జడ్చర్ల నియోజకవర్గంలోని ప్రతి మండలం భూకబ్జాలకు నిలయంగా మారిందని వారు ఆరోపించారు. వందల ఎకరాల ప్రభుత్వ, పేదల భూములను బిఆర్ఎస్ నాయకులు అడ్డగోలుగా కబ్జా చేసింది వాస్తవం కాదా? అని ప్రశ

నేడు తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు
Older
Advertisement
Sponsored by NRI Vasavi Association-NRIVA