
గోల్కొండ కోట భారతదేశంలోని కోటలలో ముఖ్యమైంది. కుతుబ్ షాహి వంశస్థులు క్రీ.శ.1518 నుండి 1687 వరకు పరిపాలించిరి.ఇది చాలా ప్రసిద్ధి చెందిన కోట. ఇక్కడ భక్త రామదాసు బందీ ఖానా ఉంది.


గోల్కొండ కోట భారతదేశంలోని కోటలలో ముఖ్యమైంది. కుతుబ్ షాహి వంశస్థులు క్రీ.శ.1518 నుండి 1687 వరకు పరిపాలించిరి.ఇది చాలా ప్రసిద్ధి చెందిన కోట. ఇక్కడ భక్త రామదాసు బందీ ఖానా ఉంది.