
హుస్సేన్ సాగర్ సరస్సు కలదు.ఈ సరస్సును ఇబ్రహీం కులి కుతుబ్ షా కాలంలో హజరత్ హుస్సేన్ షా వలి క్రీ.శ.1562 లో కట్టించెను,లోతు 32 అడుగులు.ఇది 5.7 చ.కి.మీ. విస్తరించి ఉంది మరియు ఇది మూసీ నదికి ఉప నది. హుస్సేన్ సాగర్ సరస్సు మధ్యలో గౌతముని విగ్రహాన్ని ప్రతిష్ఠించినారు దీని ఎత్తు 18 మీ..








