
నెహ్రూ జూ పార్కు 6 అక్టోబర్ 1963 లో ప్రారంభించినారు. జూలో సుమారు 100 ల రకాలైన జంతు సంపద కలిగి ఉంది.దీనిని ప్రస్తత తెలంగాణ రాష్ట్రంలోని అటవీ శాఖ నిర్వహిస్తుంది.ఇక్కడ ఆసియా ఖండపు సింహం, బెంగాల్ పులి,ఖడ్గ మృగం,వివిధ జాతుల కోతులు,పక్షులు,పాములు మరియు ఏనుగులు,మోసళ్ళు మొదలగునవి చూడవచ్చు.








