12 జిల్లాల్లో రైతులకు లాభం.. పరిశ్రమలకు ప్రయోజనం.. గంగా ఎక్స్ప్రెస్ హైవేను ప్రారంభించిన మోదీ

ఉత్తరప్రదేశ్ లోని హర్ధోయ్లో గంగా ఎక్స్ప్రెస్ హైవేను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్ అభివృద్దికి ఈ హైవే ఎంతో దోహదం చేస్తుందన్నారు. 12 జిల్లాల మీదుగా సాగే హైవేను అత్యవసర సమయాల్లో యుద్ద విమానాలు ల్యాండయ్యే విధంగా నిర్మించారని ప్రధాని మోదీ తెలిపారు. ఈ ఎక్స్ప్రెస్ అందుబాటులోకి రావడంతో పరిశ్రమలతోపాటు రైతులకు ఎంతో ప్రయోజనకరం అన్నారు.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
Vaibhav Suryavanshi : 511 బంతుల్లో 99 సిక్సర్లు.. వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేయడానికి అడుగు దూరంలో 15 ఏళ్ల సంచలనం
1 గంట క్రితం
తాజా వార్తలు
Bigg Boss: చేతబడి చేసి నా ఫ్యామిలీని చంపేశారు.. నన్ను కూడా లైంగికంగా.. బిగ్ బాస్ తెలుగు బ్యూటీ ఆవేదన
1 గంట క్రితం
తాజా వార్తలు
Maruti Suzuki: మారుతీ సుజుకి కారుపై రూ.2.15 లక్షల భారీ తగ్గింపు.. ఆ లక్కీ కారు ఏదో తెలుసా?
1 గంట క్రితంవ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి







