పెరుగుతున్న ద్రవ్యోల్బణం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 8వ వేతన సంఘంపై ఆశలు పెరుగుతున్నాయి. కనీస మూల వేతనాన్ని రూ.18,000 నుండి రూ.69,000కు పెంచాలనే ప్రతిపాదన హాట్‌టాపిక్‌గా మారింది. JCM ప్రతిపాదించిన 3.833 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ దీనికి కీలకం. మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.