నిన్న తమిళ్ నాడు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు నిన్న ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ బూత్‌ల వద్ద పొడవైన బారులు తీరారు. పోలింగ్ ప్రక్రియ తమిళనాట సజావుగా జరిగింది. సెలబ్రెటీలు కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు.