Andhra: ఏపీలో కారుణ్య నియామకాలపై హైకోర్టు కీలక ఆదేశాలు

కారుణ్య నియామకాలకు కొత్త మార్గదర్శకాలు రూపొందించాలని ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో కారుణ్య నియామకాలు పెరిగిపోతుండటంపై కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. సరాసరి ఏడాదికి 2వేల చొప్పున కారుణ్య నియామకాలు చేస్తున్నారనీ ప్రభుత్వం ఏటా జరిపే రెగ్యులర్ నియామకాల కంటే.. కారుణ్య నియామకాలే ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
Vantalakka: మాములు రేంజ్ కాదయ్యో.. వంటలక్క ఆస్తులు తెలిస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే.. బుల్లితెరపై సూపర్ స్టార్..

తాజా వార్తలు
494, 475, 409.. ఒకరిద్దరు కాదు భయ్యో.. ఏకంగా ముగ్గురు.. ఈ మెంటలోళ్లతో కష్టమేనయ్యో..!

తాజా వార్తలు
PM Modi: మీకు దేశం రుణపడి ఉంటుంది.. ఆపరేషన్ సింధూర్ వీరులకు మోదీ సలాం..
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి











