ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి భారీ పెట్టుబడుల జోరు కనిపిస్తోంది. ఐటీ, ఇంధనం, తయారీ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో రూ.2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పెట్టుబడులతో రాష్ట్రంలో 39 వేల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు రానున్నాయి..