వస్తువులొద్దు.. జ్ఞాపకాలు కావాలంటున్న జెన్ జీ

నేటి యువతరం, ముఖ్యంగా జెన్-Z, మిలీనియల్స్, ఖరీదైన వస్తువుల కొనుగోలుకు బదులుగా గుర్తుండిపోయే అనుభవాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ట్రావెల్, ఫెస్టివల్స్, మ్యూజిక్ ఈవెంట్ల వంటి వాటిపై ఖర్చు చేయడం ద్వారా శాశ్వత జ్ఞాపకాలను, సామాజిక సంబంధాలను కోరుకుంటున్నారు. వస్తువులు కాలక్రమేణా ఆకర్షణ కోల్పోతే, అనుభవాలు జీవితాంతం నిలిచిపోయే ఆనందాన్ని, కథలను అందిస్తాయని ఈ తరం నమ్ముతోంది.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
Vantalakka: మాములు రేంజ్ కాదయ్యో.. వంటలక్క ఆస్తులు తెలిస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే.. బుల్లితెరపై సూపర్ స్టార్..

తాజా వార్తలు
494, 475, 409.. ఒకరిద్దరు కాదు భయ్యో.. ఏకంగా ముగ్గురు.. ఈ మెంటలోళ్లతో కష్టమేనయ్యో..!

తాజా వార్తలు
PM Modi: మీకు దేశం రుణపడి ఉంటుంది.. ఆపరేషన్ సింధూర్ వీరులకు మోదీ సలాం..
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి










