Band Melam OTT: అప్పుడే ఓటీటీలోకి రోషన్-శ్రీదేవిల ‘బ్యాండు మేళం’.. స్ట్రీమింగ్ పై అధికారిక ప్రకటన

కోర్ట్ మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘బ్యాండ్ మేళం’. బావా మరదళ్ల ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీ గత నెలలోనే థియేటర్లలో విడుదలైంది. ఇప్పుడీ యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ ఓటీటీలోకి రాబోతుంది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
JD Chakravarthy: ఆయన తెరపై కనిపించినట్లు సెట్స్లో ఉండరు.. ఆ టాలీవుడ్ లెజెండ్ గురించి జేడీ అలా అనేశాడేంటి?

తాజా వార్తలు
అర్ధరాత్రి సివిల్ డ్రెస్లో లేడీ సింగం.. వేధించిన 40 మంది పోకిరీలు.. కట్ చేస్తే..

తాజా వార్తలు
Samsung: చైనా మార్కెట్లో శామ్సంగ్కు బిగ్ షాక్.. టీవీలు, హోమ్ అప్లయెన్సెస్ వ్యాపారం బంద్.. అసలు కారణం ఇదే!
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి











