కోర్ట్ మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘బ్యాండ్ మేళం’. బావా మరదళ్ల ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీ గత నెలలోనే థియేటర్లలో విడుదలైంది. ఇప్పుడీ యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ ఓటీటీలోకి రాబోతుంది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.