తెలంగాణలో భానుడి భగ్గుమంటున్నాడు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల సెల్సియస్ దాటుతుండటంతో ప్రజలు అల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వడగాల్పుల నుండి రక్షణకు పగటిపూట బయటకు వెళ్లేప్పుడు తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలను సూచింది.