మండే ఎండల్లో చల్లటి వార్త.. ముందుగానే నైరుతి రుతుపవనాలు

ఐఎండీ శుభవార్త! అండమాన్కు మే 14న రుతుపవనాలు రానున్నాయి, దేశవ్యాప్తంగా మే నెలలో అధిక వర్షపాతం ఉంటుందని అంచనా. అయితే, రాత్రిపూట ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్, ఒడిశా వంటి తీర ప్రాంతాల్లో ఉక్కపోత, వడగాల్పులు కొనసాగుతాయి. వర్షాలు ముందుగానే వచ్చినా, వేడిమి నుండి పూర్తి ఉపశమనం లభించదని వాతావరణ శాఖ హెచ్చరించింది.
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి











