దేశంలో నదులను కేవలం నీటి వనరులుగానే కాకుండా దేవతలుగా పూజిస్తాం. గంగ, కృష్ణ, గోదావరి లాంటి నదులు మన నాగరికతకు పునాదులు. పూర్వం ఈ నదులే అందరికీ ప్రధాన తాగునీటి వనరులు. అందుకే వీటిని శుభ్రంగా ఉంచుకోవడానికి మన పెద్దలు అనేక పద్ధతులను పాటించేవారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.