రాష్ట్ర పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు గురువారం (ఏప్రిల్ 30) విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో రాష్ట్రంలో 2161 పాఠ‌శాలల్లో 100 శాతం ఉత్తీర్ణ‌త‌ నమోదైంది. అయితే ఓ ప్రభుత్వ పాఠశాలలో మాత్రం విచిత్ర సంఘటన చోటు చేసుకుంది..