ఒక్క ఓటుతో మంత్రి ఓటమి.. సప్త సాగరాలు దొటొచ్చి తమిళ రాజకీయాను షేక్ చేసిన ఒకే ఒక్కడు

ఒక్క ఓటు ఒక దేశం స్వరూపాన్నే మార్చేస్తుంది. ఆ ఓటు వేసేందుకు కొందరు దేశ విదేశాల నుంచి వస్తుంటారు. తాజాగా జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే సీన్ మరోసారి రిపీట్ అయింది. ఓ వ్యక్తి వేసిన ఒకే ఒక్క ఓటు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎందకంటే ఆ వ్యక్తి వేసిన ఒక్క ఓటు తేడాతో తన అభిమాన పార్టీ అభ్యర్థి విజయం సాధించింది. ఇదంతా ఒకెత్తైతే ఆ ఓటు వేయడం కోసం ఒక వ్యక్తి ఏకంగా ఒమన్ నుండి 3000 వేల కీలో మీటర్లు ప్రయాణించి రావడం మరొకెత్తుగా నిలుస్తోంది.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
నాడు ఛీ కొట్టారు.. నేడు రమ్మంటూ హారతి పట్టారు.. టీమిడియాలోకి ఆ నలుగురు రీ ఎంట్రీ..?

తాజా వార్తలు
Today Gold Silver Rate Live: పసిడి ప్రియులకు పండగే..! మరింత తగ్గిన ధరలు.. హైదరాబాద్లో తులం ఎంతంటే..

తాజా వార్తలు
PM Kisan: పీఎం కిసాన్ పొందే రైతులకు కేంద్రం అలర్ట్.. ఈ పని చేయకపోతే డబ్బులు కట్.. రెండు నెలలే టైమ్
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి











