పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్ర ప్రభుత్వం మరోసారి స్ఫష్టతిచ్చింది. ప్రస్తుతానికి పెంచే ప్రతిపాదన లేదని క్లారిటీ ఇచ్చింది. బయట జరుగుతున్న ప్రచారం అవాస్తవమని స్పష్టం చేసింది. హర్ముజ్ జలసంధి వద్ద సరుకు రవాణాకు అంతరాయం కలుగుతోంది. దీని వల్ల ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి.