Rahul Gandhi: మీరు గెలిస్తే ఒకలా.. మేము గెలిస్తే మరోలా.. రాహుల్ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి ఫైర్

బీజేపీ ఈసీ సపోర్టుతో ఓట్ల చోరీకి పాల్పడుతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. మీరు కేరళంలో గెలిస్తే ఈసీ విశ్వసనీయమైనది అయిందని, అదే వేరేచోట గెలిస్తే దొంగిలించబడిదని అయిందా? అని విమర్శించారు. ఆయన వ్యాఖ్యలు సరికాదన్నారు.

Sponsored by NRI VA
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి














