Rain Alert: రైతన్నలు జర భద్రం.. వచ్చే 3 రోజులు గాలి వానల బీభత్సం.. ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో..

మండే ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలుగురాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఏపీ, తెలంగాణలోని పులు జిల్లాలో రాబోయే మూడు రోజులు పాటు తేలికపాలి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. వర్షాల సమయంలో 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
SRH vs KKR IPL 2026 Result: సొంత గడ్డపై ఎస్ఆర్హెచ్ ఘోర పరాజయం.. కేకేఆర్ దెబ్బకు డబుల్ హ్యాట్రిక్ మిస్

తాజా వార్తలు
Video: 4w,6,2,6,4,4.. 5 బంతుల్లో 27 పరుగులు.. కట్చేస్తే.. 6వ బంతికి దిమ్మతిరిగే షాక్..!

తాజా వార్తలు
Business Idea: అదిరిపోయే ఐడియా.. కేంద్రం ఇచ్చే లోన్తో బిజినెస్.. నెలకు లక్షల్లో సంపాదించే గోల్డెన్ ఛాన్స్!
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి








