Recharge Prices: మొబైల్ వాడేవారికి షాకింగ్ న్యూస్.. భారీగా పెరగనున్న రీఛార్జ్ ధరలు.. ఎంతంటే..?

మొబైల్ రీఛార్జ్ ధరలు భారీగా పెరగనున్నాయి. ఇప్పటికే ఎయిర్టెల్ ధరలను పెంచగా.. త్వరలో వొడాఫోన్ ఐడియా కూడా పెంచనుంది. జియో, ఎయిర్టెల్ తర్వాత వొడాఫోన్ ఐడియా మూడో స్థానంలో ఉంది. దీంతో ఆ నెట్ వర్క్ సిమ్ వాడేవారికి త్వరలో భారం తప్పదు.
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి


