మొబైల్ రీఛార్జ్ ధరలు భారీగా పెరగనున్నాయి. ఇప్పటికే ఎయిర్‌టెల్ ధరలను పెంచగా.. త్వరలో వొడాఫోన్ ఐడియా కూడా పెంచనుంది. జియో, ఎయిర్‌టెల్ తర్వాత వొడాఫోన్ ఐడియా మూడో స్థానంలో ఉంది. దీంతో ఆ నెట్ వర్క్ సిమ్ వాడేవారికి త్వరలో భారం తప్పదు.