Rajasthan Royals Sale: ఐపీఎల్ చరిత్రలో మరో సంచలన ఒప్పందం నమోదైంది. ప్రముఖ ఉక్కు దిగ్గజం లక్ష్మీ నివాస్ మిట్టల్ కుటుంబం, సీరమ్ ఇన్‌స్టిట్యూట్ సీఈఓ అదర్ పూనావాలా కలిసి రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీని రికార్డు స్థాయి ధర గైకొన్నారు. సుమారు రూ. 15,660 కోట్లతో జరిగిన ఈ భారీ డీల్ క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారింది.