సాయంత్రం 6గంటలకే వెళ్తున్నారా? పని కంటే ఆఫీస్లో ఉండే టైమ్కే ఇంపార్టెన్సా..!
రచన: TodayTelugu Desk1 నిమిషాల చదువు0 చూపులు

నేటి కార్పొరేట్ ప్రపంచంలో పని ఒత్తిడి, మానసిక అలసట అనేవి నిత్యకృత్యంగా మారిపోయాయి. ముఖ్యంగా భారతీయ కార్యాలయాల్లో పని పూర్తి చేసుకుని సరైన సమయానికి ఇంటికి వెళ్లడం కూడా ఒక నేరంగా పరిగణించే పరిస్థితి నెలకొంది. దీనిపై గురుగ్రామ్కు చెందిన పారిశ్రామికవేత్త, '24NorthStar' సహ వ్యవస్థాపకురాలు నిష్ఠా త్రిపాఠి చేసిన లింక్డ్ఇన్ పోస్ట్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. తన పనిని సమర్థవంతంగా పూర్తి చేసినప్పటికీ, ఆఫీసు సమయం ముగియగానే వెళ్తున్న ఉద్యోగులు ఎదుర్కొంటున్న మానసిక ఇబ్బందులను ఆమె ఎత్తిచూపారు.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
కొత్త CNG, పెట్రోల్ ఆటోల రిజిస్ట్రేషన్ బంద్! ఇకపై కేవలం ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లకే పర్మిషన్!

తాజా వార్తలు
ఇక్కడ ప్రజలు వందేళ్లు బతుకుతారు! లైఫ్ స్టైల్ తెలిస్తే తప్పకుండా షాకవ్వాల్సిందే

తాజా వార్తలు
సమ్మర్లో పాలు త్వరగా పాడవుతున్నాయా?.. జస్ట్ ఈ టిప్స్ పాటిస్తే చాలు.. రోజంతా ఫ్రెష్గా ఉంచుకోవచ్చు!
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి












