ఆధునిక కాలంలో క్యాన్సర్ మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసులు ఆందోళనకర రీతిలో పెరుగుతున్నాయి. మారుతున్న జీవనశైలి, సరికాని ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి వంటివి ఈ ప్రాణాంతక వ్యాధికి ప్రధాన కారణాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు మనం తెలియకుండా చేస్తున్న తప్పులేంటి..? అనేది తెలుసుకుందాం..