Tarigonda Vengamamba Jayanti 2026: 18వ శతాబ్దపు మహాభక్తురాలు తరిగొండ వెంగమాంబ భక్తి మార్గంలో విశిష్ట స్థానం పొందారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిపై అపార భక్తితో “వేంకటాచల మహాత్మ్యం”, “ద్విపద భాగవతం” వంటి గ్రంథాలు రచించారు. ఆమె జీవితం భక్తి, త్యాగం, ఆధ్యాత్మిక సాధనకు ప్రతీకగా నిలిచి తరతరాలకు ప్రేరణగా ఉంటుంది.