TGSRTC: ఆర్టీసీ ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. అర్థరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా బస్సులు బంద్..!

తెలంగాణలో నేటి అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ సేవలకు అంతరాయం కలగనుంది. బస్సులు నిలిచిపోనున్నాయని సమాచారం. ఆర్టీసీ జేఏసీ నేతలు తమ డిమాండ్లపై సమ్మెకు దిగుతున్నారు. ప్రభుత్వంతో ఇప్పటికే చర్చలు జరపగా.. అవి విఫలమయ్యాయి. దీంతో సమ్మె బాట పట్టడం తప్పడం లేదని చెబుతున్నారు.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
ITR దాఖలు చేయనున్నారా? అయితే ఈ డాక్యుమెంట్స్ రెడీ చేసుకోండి!
19 నిమిషాల క్రితం
తాజా వార్తలు
Mango pudding: పిల్లలకు మామిడి పండు ఇలా తినిపించండి.. అదిరిపోయే ‘మ్యాంగో పుడ్డింగ్’ రెసిపీ తయారీ ఇలా!
34 నిమిషాల క్రితం
తాజా వార్తలు
Indidan Railways: రైళ్లల్లో దివ్యాంగులు, మహిళలకు కేటాయించిన ప్రత్యేక కోచ్లలో ఎవరెవరు ప్రయాణించవచ్చు..?
35 నిమిషాల క్రితంవ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి