వారం గ్యాప్లోనే ఇద్దరు చిన్నారుల మృతి.. అర్థరాత్రే వెంటాడిన మృత్యువు.. అసలేంజరిగిందంటే?

కేరళలోని తిరువనంతపురంలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. పాము కాటుకు గురై ఒక చిన్నారి ప్రాణాలు కోల్పోయిన విషాదకర సంఘటన చోటుచేసుకుంది. తెల్లవారుజామున ఇంట్లోకి దూరిన ఓ నాగు పాము గాడ నిద్రలో ఉన్న 8 ఏళ్ల చిన్నారిని కాటేసింది. గమనించిన కుటుంబ సభ్యులు అతన్ని హాస్పిటల్కు తరలించినప్పటికి చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
Tamil Nadu Election 2026: ఆ పార్టీకే ఓటేశా.. ఆయన సీఎం అవ్వడం ఖాయం.. పబ్లిక్గా చెప్పేసిన స్టార్ కమెడియన్.. వీడియో
1 గంట క్రితం
తాజా వార్తలు
TGSRTC: ఆర్టీసీ ఉద్యోగుల నిరసనలో ఉద్రిక్తత.. నిప్పంటించుకుని డ్రైవర్ ఆత్మహత్యాయత్నం..
1 గంట క్రితం
తాజా వార్తలు
Mega Photo: పాతికేళ్ల నాటి మెగా జ్ఞాపకం.. ‘ఠాగూర్’ సెట్లో అన్నయ్యను కలిసిన ‘గుడుంబా శంకర్’..!
1 గంట క్రితంవ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి