వ్యూహప్రతివ్యూహాల మధ్య బెంగాల్ ఎన్నికల రణం.. తొలి దశలో 3.6 కోట్ల మంది ఓటర్ల తీర్పు!

పశ్చిమ బెంగాల్ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే కీలకమైన అసెంబ్లీ ఎన్నికల సమరం నేడు (ఏప్రిల్ 23, 2026) ఘనంగా ప్రారంభమైంది. మొదటి దశలో భాగంగా రాష్ట్రంలోని 152 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఎన్నికలు బెంగాల్ వర్తమానంతో పాటు భవిష్యత్తును నిర్దేశించేవి కావడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
CBSE 2nd Board Exams 2026: సీబీఎస్సీ పదో తరగతి 2nd బోర్డు పరీక్షల టైం టేబుల్ విడుదల.. ఎవరు అర్హులంటే?
48 నిమిషాల క్రితం
తాజా వార్తలు
Tamil Nadu Election 2026: ఓటేసిన సెలబ్రెటీలు.. తమిళనాట కొనసాగుతున్న పోలింగ్
49 నిమిషాల క్రితం
తాజా వార్తలు
Silver Price: అనుకున్నదే జరుగుతుందా? భారీగా పడిపోతున్న వెండి ధర.. పాతాళానికి చేరుతుందా? నిపుణుల అంచనా ఇదే!
51 నిమిషాల క్రితంవ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి