ఒడిశాలో జరిగిన ఒక హృదయవిదారక ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తన సోదరి అకౌంట్లో ఉన్న డబ్బులు విత్ డ్రా చేయడం కోసం, ఆమె అస్థిపంజరాన్ని భుజాన వేసుకుని ఒక వ్యక్తి బ్యాంకుకు చేరుకున్నాడు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి.